'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ రిలీజ్
నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్.బి.కె.ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకంపై నందమూరి బాల...
Read moreవిజయ్ నిర్మాతగా తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'
కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో విజయ్ దేవరకొండ స్వీయ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్పై తొలి ప్రయత్నంగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తరుణ్భాస్కర్ కథానాయకుడిగా నటిస్తు...
Read moreఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్వర్క్ ఇండియా మార్చి 1వ తేదీన న్యూఢిల్లీలో లింగ సమానత్వ సమ్మిట...
Read moreఅధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈడి
న్యూఢిల్లీ: బికనీర్ భూకుంభకోణం విచారణలో భాగంగా రాబర్ట్ వాద్రా ఆస్తులను ఈడి అధికారులు జప్తు చేశారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఇంతలా వేధించడం సబబు కాదని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట...
Read moreఉగ్రవాదానికి మారుపేరు పాకిస్థాన్: మోదీ
ముంబై : దాయాది దేశం పాకిస్థాన్.. ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా దాడిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కారు బాంబు దాడి ఘటన పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న మోదీ.. పాకిస్థ...
Read moreఅదొక పిరికి పందల చర్య: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పుల్వామా దాడిపై నవజ్యోత్సింగ్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగ...
Read moreఅమర జవాన్లకు ఘన నివాళి
హైదరాబాద్: తీవ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన భారత జవాన్ల మృతికి సంతాపంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలకేంద్రంలో ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదుల దిష్టిబొమ్మన...
Read moreపాక్ వస్తువులపై దిగుమతి సుంకం 200 శాతం పెంపు
న్యూఢిల్లీ: పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్య దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను వెనక్కి తీసుకున్న 24 గంటల్లో కేంద్ర ప...
Read moreరాష్ట్రపతిని కలిసిన బిజెవైఎం బృందం
విద్యానగర్ :భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను బిజెపి యువమోర్చ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బిజెవైఎం శిక్షణా తరగతుల కోసం ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ వెళ్ళిన వీరంతా సికింద్రాబాద...
Read moreనిరుద్యోగులకు ఉపాది కల్పిస్తున్న జిహెచ్ఎంసి!
విద్యానగర్ : రాజదానిలోని నిరుద్యోగులకు జిహెచ్ఎంసి ఉపాది కల్పంచనుంది . ఇందుకోసం 18వ తేది సోమవారం హరిహర కళాభవన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు సర్కిల్ 15 డిఎంసి ఉమాప్రకాష్ తెలిపారు.సికింద్రాబాద్ జోన్ ప...
Read more